20, ఆగస్టు 2020, గురువారం

*నీ జీవిత సహచరి ఎవరు?*

*నీ జీవిత సహచరి ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బందువులా?
లేదు.ఎవరూ కాదు.!
నీ నిజమైన సహచరి ఎవరో తెలుసా?
*నీ శరీరమే!* 
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!
నువ్వు అవునన్నా?కాదన్నా?ఇది కఠిక నిజం.!!!
నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.
నీవేదైతే నీ శరీరం కొరకు భాద్యతగా ఏ పనైతే చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరిరాన్ని బాగా చూసుకుంటావో.,నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా బాగా చూసుకుంటుంది.
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో.!
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా.!!
నీ శరీరమే నీ ఆస్థి.,సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తులతూగదు.
నీ శరీరం నీ భాద్యత.!
ఎందుకంటే?
నీవే నిజమైన సహచరివి.!
కనుక జాగ్రత్తగా ఉండు.
నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకో.
డబ్బు వస్తుంది.వెళ్తుంది.
బందువులు.,స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు.
ఒక్క నీవు తప్ప.!
ఊపిరితిత్తులకు- ప్రాణాయామం.
మనసుకు-ద్యానము.
శరీరానికి-యోగా.
గుండెకు-నడక.
ప్రేగులకు-మంచి ఆహారం.
ఆత్మకు-మంచి ఆలోచనలు.
ప్రపంచానికి-మంచి పనులు.
*శ్రీశ్రీ.రవిశంకర్.*
*సుప్రసిద్ధ ఆద్యాత్మికవేత్త.* 
ఆంగ్లరచనకు తెలుగు అనువాదం.యధావిధిగా.
బొడ్డు సురేందర్.
ఇందూరు.

7, జూన్ 2020, ఆదివారం

పితృదేవతల కోసం మొక్కలు🌸 🌱 🌸🌲🌸🌳🌸🌴🌸🌿🌸☘️🌸



🌸 మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. 

🌸ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషిస్తారో అవి వారికి సంతానంతో సమానం. 

🌸వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. 

🌸ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. 

🌸మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది.

🌸 సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. 

🌸కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది.

🌸 అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. 

మన వంశం ఆశీర్వదించబడుతుంది.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
స్వస్తి.........

👉 **సనాతన ధర్మస్య రక్షిత-రక్షితః **

మనల్ని సృష్టించిన దేవుడు ఎంత శక్తి ఇచ్ఛాడో మీకు తెలుసా ?


దేవుడు మనిషిని సృష్టించడం సైన్సు పరంగా తెలుసుకుందాం
మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నవి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నవి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు కావలెను
* హార్మోనియం లో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి
* మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి
*మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకొనుచున్నది
* మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేయును
*మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వచ్చును
*మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి
* మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి
* మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉండును
మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చును
* మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి
*మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి
*మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు
*మానవుని శరీరములో 206 ఎముకలు కలవు
* మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 kgs food తింటారు.
*మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది
*మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది
*మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము
*మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి
*మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది
*మానవుని మెదడుకు నొప్పి తెలియదు
*మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది
*మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది
* మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది
*తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది
*చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గొల్ల కన్నా 4 రెట్లు తొందరగా పెరుగును
*స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
*స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు అర్పుతారు
* రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది
*మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జించును
*స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటాయి
*మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది
*మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన
*ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది
* రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది
*మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి
*మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు
*మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది
*మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ బాగమును, మెదడులోని ఎడమ బాగము శరీరములోని కుడి బాగమును అదుపు చేయును
*మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకును
*మనిషి ముఖములో 14 ఎముకలు ఉండును
*మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకొనునుv ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడును
*మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేయును
*ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది
*మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది
*మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lense.
*ఇంత గొప్పగా మనలను తయారుచేసిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కలిగి ఉండి విజయం సాధిస్తాం.
ఇప్పుడు చెప్పండి మీలో ఏమి తక్కువగా ఉంది? .
ఇక నిరాశ , నిస్పృహ వద్దు. 
గమ్యం చేరే వరకు ప్రయాణిoచండి.
" వచ్చి పోవడానికి రాలేదు. ..
ఇచ్చి పోవడానికే వచ్చాము".

🌕 *"పౌర్ణమి ధ్యానం -* *పరమానందం"* *- *మాస్టర్ E.K*

🌕🌕🌕🌕🌕🌕🌕🌕

🔴పౌర్ణమి ధ్యానం పరమానందం
        
పౌర్ణమి రోజుల్లో మనస్సు వికలం కాకుండా ప్రశాంత స్థితిని పొందేలా చూసుకోవాలి. పౌర్ణమి, అమావాస్య రెండూ కూడా ధ్యాన సాధకులకు విశేషంగా శక్తి సమీకరణ సమయాలు ! నిర్మలమైన సమస్థితినీ, నిశ్చలధ్యానస్థితిలో స్థితమైనప్పుడు లోపల ఉండేది *"నేను"* మాత్రమే ! అదే ధ్యానం అంటే ! దీనినే *"ప్రకృతి సహజ సిద్ధమైన స్థితి"* అంటారు.

పౌర్ణమి రోజుల్లో అల్పమైన పనులలో నిమగ్నం అవ్వడం అంటే .. అది మృత్యువు కన్నా హేయమైనది అని గ్రహించాలి. పౌర్ణమిరోజున ఉబుసుపోని కబుర్లతో సమయాన్ని వృధా చేయడం వివేకవంతుల లక్షణం కాదు. ముఖ్యంగా పౌర్ణమిరోజునే అంతర్యామి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఆత్మస్వరూపం మనలోనూ, అందరిలోనూ పౌర్ణమి రోజు విశేషంగా గోచరిస్తుంది. అంతేకాదు ఇతరులతో మనకు మనోహరమైన, లయ బద్ధమైన ఆత్మీయ సంబంధం ఏర్పడుతుంది.

పౌర్ణమి ధ్యానప్రభావం వల్ల నిత్యజీవితంలోని తొందరపాటు, గజిబిజి, గందరగోళం వంటి వాటిని అవలీలగా అధిగమించగలం.

పౌర్ణమి రోజున మీతో మీరు కూడీ వుండగలరు. మీతో మీరు కూడి వుండాలన్న ఆలోచనలతో అప్రయత్నంగా అవలీలగా సూక్ష్మశరీరయానం చెయ్యగలం. దివ్యలోకాలను సందర్శించగలం. విజ్ఞానమయకోశం పైనా, ఆనందమయకోశం పైన పూర్తిస్థాయి ప్రజ్ఞను సంపాదిచగలుగుతాం.

పౌర్ణమి ధ్యానసాధన వల్ల ముఖ్యంగా నాడీమండల శుద్ధీ, కుండలినీ జాగృతి అవలీలగా జరుగుతుంది. పౌర్ణమి రోజున మౌనం పాటించడం వల్ల *"టెలీపతీ"* పురోగతి సాధిస్తుంది.

ముఖ్యంగా ప్రతి ఒక్క ధ్యానసాధకుడు గుర్తించుకోవలసిన విషయం పౌర్ణమి రోజు రాత్రి ద్రవాహారం మాత్రమే తీసుకుంటే భౌతిక శరీరం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.🔺

గమనిక: 🌑అమావాస్య రోజు చేసే  ధ్యానం తో కుండలిని శక్తి జాగృతి జరుగుతుంది. 🌕పౌర్ణమి రోజు ధ్యానంతో తలపై సహస్రారం విచ్చుకుంటుంది

🌑🌕🌑🌕🌑🌕🌑🌕

🌕 *"పౌర్ణమి ధ్యానం -* *పరమానందం"* *-మాస్టర్ E.K.*

⚪⚪⚪⚪⚪⚪⚪⚪2
                  
పౌర్ణమి రోజుల్లో మనస్సు వికలం కాకుండా ప్రశాంత స్థితిని పొందేలా చూసుకోవాలి. పౌర్ణమి, అమావాస్య రెండూ కూడా ధ్యాన సాధకులకు విశేషంగా శక్తి సమీకరణ సమయాలు ! నిర్మలమైన సమస్థితినీ, నిశ్చలధ్యానస్థితిలో స్థితమైనప్పుడు లోపల ఉండేది *"నేను"* మాత్రమే ! అదే ధ్యానం అంటే ! దీనినే *"ప్రకృతి సహజ సిద్ధమైన స్థితి"* అంటారు.

పౌర్ణమి రోజుల్లో అల్పమైన పనులలో నిమగ్నం అవ్వడం అంటే .. అది మృత్యువు కన్నా హేయమైనది అని గ్రహించాలి. పౌర్ణమిరోజున ఉబుసుపోని కబుర్లతో సమయాన్ని వృధా చేయడం వివేకవంతుల లక్షణం కాదు. ముఖ్యంగా పౌర్ణమిరోజునే అంతర్యామి మనస్సుపై ప్రభావం చూపిస్తుంది. ఆత్మస్వరూపం మనలోనూ, అందరిలోనూ పౌర్ణమి రోజు విశేషంగా గోచరిస్తుంది. అంతేకాదు ఇతరులతో మనకు మనోహరమైన, లయ బద్ధమైన ఆత్మీయ సంబంధం ఏర్పడుతుంది.

పౌర్ణమి ధ్యానప్రభావం వల్ల నిత్యజీవితంలోని తొందరపాటు, గజిబిజి, గందరగోళం వంటి వాటిని అవలీలగా అధిగమించగలం.

పౌర్ణమి రోజున మీతో మీరు కూడీ వుండగలరు. మీతో మీరు కూడి వుండాలన్న ఆలోచనలతో అప్రయత్నంగా అవలీలగా సూక్ష్మశరీరయానం చెయ్యగలం. దివ్యలోకాలను సందర్శించగలం. విజ్ఞానమయకోశం పైనా, ఆనందమయకోశం పైన పూర్తిస్థాయి ప్రజ్ఞను సంపాదిచగలుగుతాం.

పౌర్ణమి ధ్యానసాధన వల్ల ముఖ్యంగా నాడీమండల శుద్ధీ, కుండలినీ జాగృతి అవలీలగా జరుగుతుంది. పౌర్ణమి రోజున మౌనం పాటించడం వల్ల *"టెలీపతీ"* పురోగతి సాధిస్తుంది.

ముఖ్యంగా ప్రతి ఒక్క ధ్యానసాధకుడు గుర్తించుకోవలసిన విషయం పౌర్ణమి రోజు రాత్రి ద్రవాహారం మాత్రమే తీసుకుంటే భౌతిక శరీరం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.🔺

24, మే 2020, ఆదివారం

#అన్ని_మతాలూ_సమానమేనా?




మనలో చాలా మంది దేవుళ్ళు అందరూ ఒకటే, అన్ని మత గ్రంధాలూ సారం తెలిపేది ఒకటే, అన్ని మతాలు ఒకటే అని అనే ఒక మానసిక స్థితి లో ఉంటారు..

నిజానికి ఇది మానసిక స్థితి కాదు ఒక మానసిక రోగం..
ఈ వైరస్ ముఖ్యంగా హిందువుల లోకి కొంతమంది మతస్తుల ఎక్కించారు, అన్ని మతాలు సమానమే అనే వైరస్ హిందువులు ఎంతగా నాశనం చేస్తున్న ఈ రోజు మీకు వివరిస్తాను..!!

అన్ని మతాలు సమానమే అనే ఈ జబ్బు హిందువుల్లో ఎక్కువ. మరి కొంతమంది ఒక అడుగు ముందుకేసి షాపుల్లో, ఇంట్లో, నెలవంక, ఓం, సిలువ మిక్సీ లో వేసి రీమిక్స్ చేసి వచ్చిన సింబల్ ని గోడకి తగిలిస్తారు..!

అన్ని మతాలు సమానం అనేది నిజమా?? కాదా?? మనం ఎవరో చెప్పిన దాన్ని విని నమ్మేద్దామా!! లేదా మనం ఆ గ్రంథాలు చూసి తెలుసుకుందామా?? నాతో రండి, నిజాన్ని తెలుసుకుందాం... ఈ వ్యాసం చదవండి!!

#ఏ_మతం_ఎప్పుడు_పుట్టింది..??
***************************

చరిత్ర ప్రకారంగా క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితం పుట్టింది, ఈ మతం ఏసుక్రీస్తు తర్వాత ప్రారంభమైంది, యేసు కూడా క్రైస్తవుడు కాడు, 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం అనేది లేదు.

1400 సంవత్సరాల క్రితం ఇస్లాం అనే మతం పుట్టింది, మహ్మద్ ప్రవక్త  వల్ల ఈ మతం ప్రారంభమైంది 1400 సంవత్సరాల క్రితం ఈ మతం లేదు.

హిందూ ధర్మం (హిందూమతం) అనేది ఫలానా సమయంలో పుట్టింది కాదు, ఎవరో ఫలానా వ్యక్తి వచ్చి స్థాపించింది కాదు. హిందూమతం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. హిందూ మతం లో దేవుళ్లుగా పూజించబడుతున్న రాముడు, కృష్ణుడు కూడా హిందువులే.

ఒక మతమేమో 2000 సం. క్రితం పుడితే, ఇంకో మతం 1400 సం. క్రితం పుట్టింది.. హిందూ మతం ఫలానా సమయంలో, ఫలానా సమయం లో, ఫలానా వ్యక్తి స్థాపించింది కాదు..

మరి అన్ని మతాల సమానం, అన్ని మత గ్రంధాల సారం ఒకటే ఎలా అవ్వుద్ది..??

#అన్ని_మత_గ్రంధాలూ_సారం_ఒకటేనా..?
*********************************

బైబిల్ :- బైబిల్ లో ఉన్న దేవుణ్ణి (యహోవా) కాకుండా  వేరే దేవున్ని పూజిద్దాం రా అన్న వాడిని రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ ఉపదేశ కాండం 13: 6,7,8,9) ఇది బైబిల్ దేవుని ఆజ్ఞ

ఖురాన్ :- ఎక్కువ మంది దేవుళ్ళని పూజించే వాళ్ళని చంపండి (బహుదేవతారాధాన చేసేవాళ్ళని నరకండి) (ఖురాన్ 9:5)

భగవత్ గీత :- దేవుణ్ణి ఏ రూపం లో పూజించిన పర్లేదు, నువ్వు పూజించిన రూపం లోనే నిన్ను కరుణిస్తాడు..
(4 అధ్యాయం, 13 శ్లోకం)

ఇది మీకు చదవడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా సరే ఇదే నిజం.  ఇది చదివాక అన్ని మతాల సారం ఒకటే అన్న వాడిని చెప్పు తీసుకుని కొట్టాలనిపిస్తుంది ఎవరికైనా.!!
మరి మీకు..??

బైబిల్, ఖురాన్ అల్లాని, యహోవా ని మాత్రమే పూజించాలి లేకపోతె చంపేయండి, అని చెప్తుంది,
భగవత్ గీత నువ్వు పూజించే దేవుడు ఎవరైనా సరే భక్తీ ప్రధానం అంటున్నది... మరి అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే ఎలా అవ్వుద్ది..?? ఆలోచించండి హిందువులారా..!!

#ఎవరికీ_స్వర్గం??#ఎవరికీ_నరకం ??
*************************

బైబిల్ :- 

యెహోవానీ, యేసుని నమ్మినవారికి మాత్రమే స్వర్గము, లేనివారికి నరకం. ఈ లెక్కన ప్రపంచంలోని 750 కోట్ల మందిలో కేవలం క్రైస్తవులకి మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం కలిగి ఉన్నారు, మిగతా అందరి నరకానికి వేళతారు ఎందుకంటే వాళ్ల ఏసుని, యహోవా ని నమ్మ లేదు కాబట్టి..

ఖురాన్ :-   అల్లాన్ని, మహ్మద్ ని చివరి ప్రవక్త గా నమ్మిన వారికి స్వర్గం, లేనివారికి నరకం... కాబట్టి కేవలం ముస్లిం లు మాత్రమే స్వర్గానికి వెళ్లే అవకాశం, అయితే మిగతా ప్రపంచ జనాభా అందరూ నరకానికి వెళ్తారు..!!

హిందు గ్రంథాల ప్రకారం మనం ఏ దేవుడిన నమ్మాము? ఏ దేవుని పూజించాము అనేది కాకుండా నువ్వు చేసిన మంచి, చెడులు పాప, పుణ్యాలు బట్టి నీకు స్వర్గం, నరకం అనేది నిర్ణయింపబడుతుంది.. దీని ద్వారా ప్రపంచంలో అందరూ స్వర్గానికి వెళ్ళే అవకాశం కలిగింది..!!

ఈ ప్రశ్నను బట్టి చూసినా సరే అన్ని మతాలను సమానం కాదు అని తెలుస్తోంది..!!  నన్ను పూజించినవారికి  మాత్రం స్వర్గం, నన్ను పూజించని వారికి నరకం అన్న దేవుడెక్కడ ??

భగవంతుని ఏ రూపంలో పూజించిన మీకు ఫలితం తప్పకుండా ఉంటుంది అన్న దేవుడెక్కడ..!!

ఎవడ్రా అన్ని మాతాల సారం, గ్రంధాల సారం ఒకటే అని అన్నది..!!

#ఏ_దేవుణ్ణి_పూజించాలి??
*********************

బైబిల్ :-

బైబిల్ దేవుడు యహోవా ని మాత్రమే పూజించాలి, ఆయన్ని కాకుండా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, నక్షత్రాలని పూజిస్తే వాళ్ళని ఊరి బయటకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి (ద్వితీయ 17: 2,3,4)

బైబిల్ దేవుడు యహోవా ఇలా చెబుతున్నాడు నెను తప్ప నీకు వేరే దేవుడు ఉండ కూడదు, నీవు విగ్రహాలకి పూజించకూడదు. నా మాట కాదని వేరే దేవుళ్లను పూజిస్తే నీతో పాటు, నీ కుటుంబాన్ని 7 తరాలపాటు శిక్షిస్తాను (నిర్గమ కాండం 20: 3,4,5,6)

ఖురాన్ :- అల్లా ని కాకుండా వేరే దేవున్నీ పూజించటం, పాపం, ఆయనకి సమానంగా వేరొక దేవుణ్ణి పెట్టడమ్ షిర్క్ లోకి వస్తాయ్.. షిర్క్ అంటే ఎప్పటికి అల్లా కూడా క్షమించని పాపం..!!

భగవత్ గీత :- (శ్రీ కృష్ణుడు) ఎవరైనా ఒక దేవత ని పూజించాలి అని అనుకున్నప్పుడు వారి మనసు ని ఆ దేవత పై ఉండేలా, వాళ్ళ భక్తి ఆ దేవత మీద నిలిచేలా నేను చేస్తాను.. ( ఆ. 7, శ్లో. 21)

భైబిల్ యహోవా, ఖురాన్ అల్లా ఏమో వారిని కాకుండా వేరే దేవుల్లని పూజిస్తే తాట తీస్తాం, అని అంటున్నారు
భగవత్ గీత లో శ్రీకృష్ణుడు దీనికి భిన్నంగా నువ్వు ఏ దేవున్ని పూజిస్తే ఆ దేవుడు మీద నీ దృస్థి ఉండేలా చేస్తా అంటున్నాడు..

ఎవడ్రా అన్ని మాతాల సారం, గ్రంధాల సారం ఒకటే అని అన్నది..!!

#కర్మ_సిద్ధాంతం:-
************

మనిషి యొక్క కష్టసుఖాలు,సుఖ దుఃఖాలు అతడు గత జన్మల్లో అతడు చేసుకున్న పాపపుణ్యాల బట్టి అతనికి ఈ జన్మలో కష్టాలు సుఖాలు రావడం జరుగుతాయి..!!

ఉదాహరణకి ఒక మనిషి పుట్టుక తోనే అంగవైకల్యంతో పుట్టారు అనుకుందాం,

దానికి సమాధానం

ఖురాన్ :
అతను ఎందుకలా పుట్టాడు దానికి సమాధానం లేదు

బైబిల్ : ఒక మనిషిని వికాలంగుడిగా ఏందుకు పుడుతున్నాడంటే అది దేవుడి ఇష్టం, ఆయనకి నచ్చినట్టు పుట్టిస్తాడు..

మళ్లీ వికలాంగుల మాత్రం అపవిత్రులు, వాళ్ళు దేవునికి ఏ ప్రసాదం పెట్టకూడదు, వాళ్లు దేవుడు దగ్గరకి వెళ్ళి దేవుడి స్థలాన్ని అపవిత్రం చేయకూడదు (లేవియా కాండం 21: 17-23)

హిందూ గ్రంధాల ప్రకారం ఒక మనిషి పుట్టుకతో వికలాంగుడు అయితే అతనికి గత జన్మలో చేసిన పాప కర్మలు కారణంగా ఆ సమస్య వచ్చిందని చెబుతారు వికలాంగులు అపవిత్రం ఏమి కాదు,  వాళ్లు దేవుడి దగ్గరకి వెళ్లిరావచ్చు ప్రసాదం పెట్టవచ్చు..!!

ఎవడ్రా అందరు దేవుళ్ళు చెప్పేది ఒకటే, అన్నీ మతాలు ఒకటే అన్నది..!!!

#దేవుడి_దృష్టిలో_మిగతా_జీవుల_సంగతేంటి..?
***********************************

బైబిల్, ఖురాన్ ప్రకారం మనిషి కాకుండా మిగతా జీవులలో ఆత్మ ఉండదు వాటికి స్వర్గమా, నరకమా అన్న ప్రస్తావన ఉండదు.

మనుషుల కోసమే మిగతా జంతువులు సృష్టించబడ్డాయి మనుషులు వాటిని వాడుకోవచ్చు, చంపితినొచ్చు, వాటి మీద అధికారం చలాయిస్తారు అంతే.. జంతువులు దేవున్ని గురించి ఆలోచించడమ్, దేవున్నీ చేరుకోవడం లాంటివి ఏమి ఉండవు..!

హిందూ గ్రంధాల ప్రకారం అన్ని జీవులు దేవుని బిడ్డలే మనిషి తో పాటు, మిగతా జీవులులో కూడా పరమాత్మ తత్వం ఉంటుంది కాకపోతే అవి చేసుకున్న పాపపుణ్యాల బట్టే గత జన్మల్లో చేసుకున్న కర్మల బట్టే ప్రస్తుతం ఆ జంతు జన్మలు ఉన్నాయి.

కొన్నిసార్లు జంతువులుకి కూడా దేవుడు దర్శనమిచ్చినట్లు వాటికి కూడా స్వర్గము, మోక్షము ఇచ్చినట్టు హిందూ గ్రంధాలు చెబుతున్నాయి

ఉదాహరణకు గజేంద్ర మోక్షం లో సరస్సులో మొసలి చేత పట్టబడిన ఏనుగు, ఏనుగు పిలిస్తే శ్రీ మహావిష్ణువు వచ్చే ఏనుగుని కాపాడతాడు.

అలాగే శివుడు తనను పూజించిన ఏనుగు,పాము, సాలిపురుగు, లకు కూడా మోక్షం ప్రసాదిస్తాడు అని హిందూ గ్రంధాలు చెప్తున్నాయి.

ఇప్పడు చెప్పండి అన్ని మతాలు సమనమా???

#మనిషి_పుట్టుకతో_పాపి_అనే_సిద్ధాంతం.!!
**********************************

క్రైస్తవులు ఎక్కువగా విశ్వసించి సిద్ధాంత మిదే మనిషి పుట్టుక తోనే పాపి అని, మనిషి రక్తం  పాపమ్ తో నిండింది అని విశ్వాసం, మనుషుల కోసం యేసు తన రక్తాన్ని చిందించాడు అని, యేసు ని నమ్ముకోవాలి
అని చెప్తరు..

మనిషికి ఈ పాపం ఎలా వచ్చింది అంటే సమాధానం అవ్వ ఆదాం ఇద్దరూ కూడా దేవుడు తినవద్దన్న పండును తిన్నారు కాబట్టి వాళ్లు పాపులు, వాళ్ల వల్ల వచ్చిన మనం, మానవజాతి అంతా పాపులం, ఆ పాపం వారసత్వంగా వచ్చేస్తుంది అని చెప్తారు..

ఈ సిద్ధాంతం తప్పు ఎలా అంటే..?!

బైబిలు దేవుడు యహోవా ఆదాం పక్కటేముక ఒకటి తీసి అవ్వని తయారుచేశాడు కాబట్టి మగవాళ్ళకి ఒక పక్క టెముక తక్కువుంటుంది స్త్రీల కంటే (అని క్రైస్తవులు నమ్మే వారు, ఇది సైన్స్ తప్పు అని నిరూపించింది పురుషులకే స్త్రీలకే పక్కటెముకల సంఖ్య లో ఎలాంటి తేడా ఉండదని చెప్పింది)

ఆదాం కి ఒక పక్కటెముకు దేవుడు తీసేస్తే మానవజాతి అందరికి మగవాళ్లకు ఒక పక్కటెముకు తక్కువ ఉండాలి కదా..! మీ పాపి సిద్ధాంతం ప్రకారం.. కానీ అలా ఎందుకు లేదు??

అప్పుడెప్పుడో అవ్వ ఆదాం  పాపం చేస్తే  మానవ జాతంతా పాపాత్ములు  అని చెప్పిన మీ సిద్ధాంతం పక్కటెముక సంఘటన కి అన్వయించి చూడండి..!! మీకే అర్థమవుతుంది మీ మూర్ఖత్వం..!!

హిందూ ధర్మం ప్రకారం మనిషి జన్మ అన్ని జన్మలలోకి చాలా గొప్పది, ఈ జన్మలో మనం మంచి గొప్ప కార్యక్రమాలు, పుణ్యాలు చేస్తే దేవతల స్వర్గాన్నీ పొందవచ్చు, ఇక్కడ పుట్టుకతోనే  నేను పాపి అనే దౌర్భగ్యం లేదు. అమృతస్య పుత్రః అనే భావన ఉంది.. ఎన్నో పుణ్యాలు చేస్తేనే మానవజన్మ, అందునా ఈ భారతదేశంలో పుట్టడం ఎంతో అదృష్టం అనే చెప్పాలి..!!

ఎవడ్రా అన్ని మతాలు ఒకటే అన్నది..!! ఇంత తేడాలు ఉంటె..!!

మనిషి పుట్టుక మూలం ఏంటి కారణం ఏంటి ?
మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి ?
**************************************

బైబిల్, ఖురాన్ :-

మనిషి పుట్టుక పరమార్థం ఏమిటి అనేది ఈ  ఈ గ్రంథాలలో కనబడ లేదు, అసలు మనిషి ఎందుకు పుడతాడు అనేది బైబిల్ ఖురాన్ అని స్పష్టంగా తెలియలేదు. క్రైస్తవుల ఇంకో అడుగు ముందుకేసి అసలు సెక్స్ అనేది పాపంగా చేప్తరు. మనుష్యులు కలయిక అనేది సెక్స్ అనేది పాపంగా భావిస్తారు.

హిందూ గ్రంధాలూ:

మనిషి పుట్టుకకు పరమార్థమని అతని లక్ష్యం నాలుగింటి గా చెప్పింది ధర్మము, అర్థము, కామము, మోక్షము

ధర్మము అంటే మనం ఆ క్షణంలో చేయవలసిన మన కర్తవ్యం,
అర్ధం అంటే మన సంపాదించుకోవాల్సినవి (పుణ్యం, డబ్బు...)
కామము అంటే మనం అనుభవించవలసినవి (సుఖాలు, భోగాలు)  మోక్షమంటే వీటన్నింటి నుంచి విడివడి పరమాత్మ చేరుకోవడం, ఇది మన జన్మ యొక్క లక్ష్యం

#విగ్రహారాధన (#విగ్రహాలను_పూజించటం)..!!
************************************

బైబిల్ ఖురాన్ ప్రకారం విగ్రహాలను ఎవరైనా పూజిస్తే వారికి నరకం, అది ఘోరమైన పాపం.

బైబిల్ దేవుడు యహోవా ఏకంగా విగ్రహాలను, గుడి, దేవాలయాలను నాశనం చేసేయాలి, దేవాలయాల నామరూపాలు లేకుండ ధ్వంసం చేయలి అని బైబిల్ లో ఆజ్ఞ కూడా ఇచ్చాడు..! (ద్వితీయ ఉపదేశ 12: 1,2,3)

హిందూ గ్రంధాల ప్రకారం విగ్రహాన్ని పూజించటం వల్ల మనలో నిగ్రహం పెరిగి, దేవుని మీద ఏకాగ్రత పెరుగుతుంది.. మన కంటికి కనిపించని దేవుణ్ణి విగ్రహాన్ని మన ఎదుట పెట్టి భక్తికి మొదట అడుగు వేయటమే విగ్రహారాధన లక్ష్యం..

ఆ మతాలేమో విగ్రహాన్ని పూజిస్తే నరకం అంటున్నాయి విగ్రహాల్ని దేవాలయాలను నాశనం చేయమంటున్నాయ్

హిందూ మతమ్ విగ్రహారాధన దేవుని చేరుకోడానికి మార్గముంటుంది
                     
                        ******************

ఎవడ్రా అన్ని మతాలు సమానమ్ అన్నది..!!

చూసారా..
మిత్రులారా ఇన్ని తేడాలు మతాల మధ్య ఉంటే వచ్చిన ప్రతివాడు అన్ని మతాల సమానం, అన్ని మత గ్రంధాలు సారం ఒకటే, అని చెప్తారు

అలా హిందువులకు చెప్పడం వల్ల లాభమేమిటి??  ఎందుకంటే ఒకసారి హిందువుల మనస్సులలో అన్ని మతాలు సమానమే,అన్ని మత గ్రంధాలూ సారం ఒకటే అనే భావన తీసుకురాగలిగితే....

పాపం ఆ పిచ్చి హిందువు అన్ని మతాలు సమానమే అనుకోవడమే గాకుండా తాను హిందువుని అనే విషయం కూడా మర్చిపోతాడు... ఎందుకంటే అన్ని మతాలు సమానమైనప్పుడు, అన్ని మత గ్రంధాలూ ఒకటే అయినప్పుడు, అందరిదీ ఒకటే అయినప్పుడు

ప్రత్యేకంగా ఆయనకు నేను హిందువుని అని చెప్పుకోవడం ప్రత్యేకంగా అతని గ్రంథాలు చదవడం వృధా అనుకుంటాడు..!!

బొట్టు పెట్టుకోవడానికి సిగ్గుపడతాడు..!
గుడికి వెళ్లడానికి మొహమాట పడతాడు..!
తాను నమ్మిన దేవుడు ఉన్నాడా అని అనుమాన పడతాడు..!!

చివరగా  తాను హిందువుని అనే
విషయం మరిచిపోతాడు..!!

ఆ ప్రాంత నేత మతస్థులను హిందువులను అమయుకుల్ని చేసి హాయిగా మత మార్పిడి చేసుకుంటారు..!!

చూశారా.......ఇది "అన్ని మతాలు సమానం" అనే ఒక వైరస్ వెనక ఉన్న అసలైన నిజం ఈ విషయం తెలుసుకోవాలి... ప్రతి హిందువు తెలుసుకోవాలి..!!!