15, ఏప్రిల్ 2020, బుధవారం

ధ్యానం-ద్వైతం అద్వైతం

" ద్వైతం అంటే అజ్ఞానం లో ఉన్నపుడు ఆత్మ మన శరీరం లో రంగ ప్రవేశం చేసింది
మనసు ,బుద్ధి ,చిత్తం ,అహంకారం  కలిమీ లేములు ,కస్ట సుఖాలు ,వెలుగు నీడలు లాంటి ద్వంద్వ లకు చలించి బాధలకు గురి కావటానికి ఈ నాలుగు పనిచేస్తుంటాయి.మనము మహాత్ముల ఉపదేశాలతో ధ్యానము,ఆధ్యాత్మిక గ్రందాలు చదవటం చేస్తుంటే హృదయ గ్రంధి లో మూసుకొని ఉన్న ద్వారాలు తెరవబడుతాయి.అద్వైత స్థితి ని ధ్యానం ద్వారా అందుకొని ధ్యానం చేసేటపుడు .మాత్రమే తెరుచుకోబడే దైవ ద్వారం బ్రహ్మ రంధ్రం ఓపెన్ అవుతుంది 
కుండ లి లోని సుషుమ్నా  నాడి మూలదారం నుండి సహస్రానికి ప్రయాణిస్తుంది.అంతులేని సృష్టి రహస్యాలు తెలుసుకొనే జ్ఞానం గురువుల చే ఇవ్వబడుతుంది.అజ్ఞానం లో ఉన్న మానవుడికి ధ్యాన వైభవం వల్ల ఆత్మ అనేది మనలో ఉంది అం8 ఆత్మను గురించిన జ్ఞానం అందివ్వ బడుతుంది
ఆత్మ జ్ఞానం మనలను సమీపించగానే బ్రహ్మానందం అనుభూ తి కలుగుతుంది.బ్రంగాజ్ఞాననికి దారి  ఏర్పడుతుంది "నువ్వు వేరు ,నేను వేరు అనే హ ని న8భావాలు తొలగిపోవడం ప్రారంభమవుతుంది.ఎన్నో జన్మల ధ్యాన ఫలం గా మమాత్మా సర్వ భూతాత్మ ,అహం బ్రహ్మాస్మి ,అనుభవం పొందగలము.ఏకత్వ స్థితి లో జన్మ రహిత్య స్థితి కలగడానికి అర్హత కలుగు తుంది.శివ స్థితి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి