ప్రస్తుతం పిల్లలు అనగా భావి భారత పౌరులు నిరాశ,నిస్పృహ మానసిక కుంగుబాటుతో మానసిక బలహీనులైపోతున్నారు. మీ పిల్లలు భవిష్యత్తులో మీరు కోరుకొన్నవిధంగా ప్రయోజకులుగా హీరోలుగా మారాలంటే ప్రతిరోజూ కనీసం ఒక్క భగవద్గీత శ్లోకం తాత్పర్యం తో చదివించండి. పరమాత్మ వాక్కును పలికే మీ పిల్లలు పాజిటివ్ ఎనర్జీ తో తేజస్సుతో గొప్పవారిగా మార్పు చెందడం మీరు గమనించవచ్చు. 🙏