11, ఏప్రిల్ 2020, శనివారం

చిన్మయానంద మరియు విదేశీయుడు

*విదేశీయుడు*: స్వామి క్రిస్టియానిటీ స్థాపకులు ఎవరు?
*స్వామి చిన్మయానంద*: జీసస్
*విదేశీయుడు*: ఇస్లాం స్థాపకుడు ఎవరు?
*స్వామి చిన్మయానంద*: మహమ్మద్

*విదేశీయుడు*: హిందూ మత స్థాపకులు ఎవరు?
*స్వామి చిన్మయానంద*: సమాధానం ఇవ్వలేదు. మౌనంగా వుండిపోయారు.
*విదేశీయుడు*: అదేమిటి స్వామి మీ మతానికి స్థాపకులంటూ ఎవ్వరూ లేరా?

*స్వామి చిన్మయానంద*: హిందూ ధర్మానికి ప్రత్యేకించి ఒక్క స్థాపకుడు అంటూ ఎవరూ వుండరు. అందుకే ఇది మతం కాదు జీవన విధానం, ధర్మం., ఎందుకంటే ఇది వ్యక్తుల నుండి వచ్చిన జ్ఙ్ఞానం కాదు. నీవు అడిగినటువంటిదే నేను అడుగుతాను. సమాధానం చెప్పగలవా. కెమిస్ట్రీ స్థాపకులు ఎవరు, జువాలజీ స్థాపకులు ఎవరు? దీనికి నీ వద్ద ఖచ్చితమైన సమాధానం వుందా? వుండదు. అలాగునే ఈ సనాతన హిందూ ధర్మం కూడా ఎంతో మంది సైంటిస్టుల పరిశోధనల ఫలితమే. ఆ పరిశోధకులే మన ఋషులు, మునులు.

*విదేశీయుడు*: అపరాధభావంతో మిన్నకుండిపోయాడు.

*స్వామి చిన్మయానంద*: నువ్వు ఒక క్రిస్టియన్ ని అడిగితే బైబిల్ ఇస్తాడు. ఒక ముసల్మాను సోదరున్ని అడిగితే ఖురాన్ ఇస్తాడు. అదే హిందువుని అడిగితే తన గ్రంధాలయానికి ఆహ్వానిస్తాడు.
ఎందుకంటే ఇక్కడ వున్నది మితం కాదు… అనంతం…
*హైందవం ఒక మతం కాదు ....భారతీయుల జీవన విధానం*
*హిందూ ధర్మం సనాతనమైనది*💪🏼💪🏼💪🏼💪🏼

10, ఏప్రిల్ 2020, శుక్రవారం

మరణంలో స్మరణ మహిమ

మరణంలో స్మరణ మహిమ

పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడివద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు.

ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొనిపోవడానికి నిశ్చయించుకొన్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొని వెళతాము. దయచేసి అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నారు.

వృద్ధుడైన ఆ గురువు, శిష్యుల మాటలకు సంతోషించి, అందుకు సమ్మతించాడు. అదే తమ భాగ్యంగా భావించి శిష్యులు పల్లకి ఏర్పాటు చేసి,
దాన్లో చక్కని పరుపును, మెత్తను అమర్చి గురువుగారిని ఆసీనుణ్ణిచేసి, కాశీకి బయలుదేరారు. అలా ప్రయాణం చేసిన కొన్ని రోజుల తరువాత కాశీ పొలి మేరకు చేరుకొన్నారు.

ఇంతలో పల్లకిలో కూర్చున్న గురువుగారికి అంతిమ ఘడియ సమీపించింది. తనకు యమ దర్శనం అవడంచేత గురువు శిష్యులను, “మనం ఎంతదూరం వచ్చాం? కాశీ క్షేత్రాన్ని చేరుకొన్నామా?” అంటూ ప్రశ్నించాడు. అందుకు శిష్యులు, “స్వామీ! పల్లకి ఇప్పుడే కాశీ పొలిమేరలోని 'మాలవాడ' చేరింది. ఇక కాస్సేపట్లో కాశీ క్షేత్రంలో అడుగు పెట్టబోతున్నాం” అన్నారు. ఆ కాలంనాటికి అస్పృశ్యతా దురాచారం ఉండేది. ప్రాణాలు పోతూన్న సమయంలో అతడి చెవికి 'మాలవాడ అనే పదం మాత్రమే వినిపించింది. ఆ మాట వినపడగానే అతడి మనస్సులో తన పాండిత్యం, దైవభక్తి అన్నీ వైదొలగి మాలవాడ గురించిన తలంపులు మాత్రమే కలిగాయి. ఆ తలంపులలో ఉండగానే అతడి ప్రాణాలు పోయాయి.

ప్రాణం పోయేటప్పుడు చెవిలో పడ్డ మాట, మనస్సులోని తలంపు ఇవన్నీ కలసి అతడి మరుజన్మకు కారణమయ్యాయి. అతడు మాలపల్లెలో ఒక నిమ్న కుటుంబంలో జన్మించాడు. అయితే పూర్వజన్మ వాసనలు అతడిలో నిలిచే ఉన్నాయి. పూర్వపుణ్యఫలం అతడికి ఉన్నది. అతడి తండ్రి ఆ ఊరి కాపరిగా పనిచేసేవాడు. ప్రతిరాత్రీ ప్రతీయామంలో తప్పెట కొడుతూ దొంగలు రాకుండా 'పారాహుషార్' చెబుతూ ఆ రాజ్యంలో ఉద్యోగిగా ఉండేవాడు. ఆ ఊరికి దొంగల భయం లేకుండా కావలి కాసేవాడు.

ఇలా ఉండగా మన గురువు ఇతడికి కొడుకుగా పుట్టినప్పటికీ పూర్వజన్మ వాసనచేత అందరి పిల్లలవలె కాకుండా మౌనంగా, ఎవరితోనూ కలవక ఏకాంతంగా ఉండేవాడు. అసాధారణంగా తోచే ఈ పిల్లవాడి గుణాలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. ఉలకని పలకని మౌనిగా ఉన్న జ్ఞానిని వారందరూ మూగవాడనీ, ఎందుకూ పనికిరాని అప్రయోజకుడనీ జమకట్టారు. తండ్రి బాధపడి అతణ్ణి ఎందులోనూ నిర్బంధించక వదలి పెట్టేశాడు. మన జ్ఞాని ఎందులోనూ చేరక, చేరితే మళ్ళా జన్మించాలనే భీతితో లౌకిక చింతనలేక కాలం గడపసాగాడు.

ఇలా ఉండగా ఒకసారి తండ్రి ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు. ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు. రాజు అందుకు సమ్మతించాడు.

ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!

రాత్రి అయింది. అది మొదటి యామం. తప్పెట చేతపుచ్చుకొని  ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు.  రాజు అతణ్ణి వెంబడించసాగాడు. హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ ఆ బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:

“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః
 జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః." 

మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు. కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది. కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు. 

మళ్ళా రెండవ ఝాము వచ్చింది. అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు: 
“జన్మదుఃఖం జరాదుఃఖం -
జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”

పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.

ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు. తృతీయ యామం వచ్చింది:

“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః
అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”

తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు. అయినా వెంబడిస్తూనే ఉన్నాడు. ఇంతలో నాలుగవ యామం వచ్చింది. అప్పుడు ఆ బాలుడు, 

“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా 
ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”

అని చాటింపు వేశాడు.

ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త  జాగ్రత్త - అని చాటాడు.

ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది. అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు.  కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.

మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు. అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు. అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను. నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.

తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు,  “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష  విధిస్తారు?” అని అడిగాడు.  అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. “అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి.   నా చేతులమీద, నా కత్తితో  వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు. అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు.

ఇలా కొంతకాలం గడిచింది.

దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు. మరి భూలోకంలో పాపాత్ములే లేరా! లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా? నాకు అవగతం కాకున్నది. ఇదే నా విచారానికి కారణం.”

బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది. అదేమంటే:

మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి. చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది. అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది..

మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు. అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు. దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.

ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని  ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో  నమస్కరించాడు.

"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో 
అంతరార్థం ఏమిటి? ఎందువల్ల ఇలా చేస్తున్నావు. అని బ్రహ్మ, జ్ఞానిని  అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు 'మాలపల్లె' అనే పదం, ఆ తలంపులు నా చెవుల్లో పడటంచేత మాలపల్లెలో మళ్ళా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు కదా! కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను. నా అనుభవం ఒక పాఠమైనది.”

అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది. నామస్మరణే సులభోపాయం. ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక!

ధ్యానం అనుభవాలు

ధ్యానుల అద్భుత అనుభవాలు వినండి      https://www.youtube.com/results?search_query=pmc+meditation+experiences

చంపాలాల్

🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

      _*🤔*నీవెన్ని ఆస్తులు అంతస్తులు సంపాదించినా, ఎన్నో కోట్లు కూడ బెట్టినా, అవేవీ నీ చావును ఒక్కక్షణం ఆపగలవా? లేదా ఒక్క నిమిషం నీ చావును వాయిదా వేయగలవా? అదేమిటో చూద్దామా..*_

        _**అది మద్రాసు నగరంలోని ప్యారీస్ కార్నర్ కు మరోవైపు ఉన్న గోవిందప్ప నాయకన్ స్ట్రీట్, ఆ వీధిలో నివాసముంటూ ధనలక్ష్మీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే పేరుతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు చంపాలాల్. ఇతని దృష్టిలో ఈ ప్రపంచంలో అతి విలువైనది డబ్బే అంటూ ఇప్పటివరకు తన జీవితంలో సమయాన్ని మొత్తం కేవలం డబ్బు సంపాదనకే కేటాయించిన వాడు చంపాలాల్. అయితే కొద్దిరోజుల క్రితం అతడు హటాత్తుగా మరణించాడు. ఆయన చనిపోయే ముందు ఒక సందేశాత్మక ఉత్తరం వ్రాసి అందులోని సారాంశాన్ని తన తోటి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు అందించ వలసినదిగా తన కొడుకులను కోరాడు. చంపాలాల్ కొడుకు చందులాల్, తన తండ్రి మరణానంతరం వారి నిర్వహణలోనే ఉన్న జైన్ మెమోరియల్ హాల్ నందు, తన తండ్రి మరణానంతర సంతాప సభను ఏర్పాటు చేశాడు. తన తండ్రి చివరి కోరికగా తన తండ్రి తాను చివరి సారిగా రాసిన ఉత్తరం యొక్క సారాంశాన్ని తమ తోటి వ్యాపారులకు తెలియచేయడం కోసం సభను ఏర్పాటు చేయడం జరిగింది.*_ 

         _**ఇంతకూ ఆ ఉత్తరం యొక్క సారాంశం ఏమిటంటే, అది సుమారు అరవై సంవత్సరాల క్రితం మాట, అప్పుడు చంపాలాల్ వయసు పది సంవత్సరాలు. గుజరాత్ లో ఓ కుగ్రామంలో ఉండే చంపాలాల్ కుటుంబం చాలా బీదది మరియు పెద్దది. చంపాలాల్ తండ్రి సంపాదన అంతంత మాత్రమే. కుటుంబం సరైన భోజనం చేయడానికి కూడా కష్టంగా ఉన్న సమయంలో మద్రాసు నగరంలో ఉండే మహావీర్ జైన్ ఇంట్లో పనిచేయడానికి అక్కడకు పంపబడినాడు చంపాలాల్. తన జీతం డబ్బులు తన తండ్రికి చేరేవి తప్ప ఇతడికి మాత్రం ఇంటికి వెళ్ళడం కుదిరేది కాదు. చాలా అరుదుగా వెళ్ళేవాడు. పని వత్తిడి అలా తీవ్రంగా ఉండేది. అలా పని చేస్తూ వ్యాపారంలో మెలకువలు నేర్చుకున్నాడు. బాగా డబ్బు సంపాదించాలన్న కసితో మద్రాసులోనే ఉంటూ కష్టపడి పనిచేస్తూనే మెల్లగా వ్యాపారాన్ని మొదలు పెట్టి ఎంతో తెలివిగా వ్యవహరిస్తూ, రేయింబవళ్ళు కష్టపడి వందలనుండి వేలు, వేలనుండి లక్షలు, లక్షలనుండి కోట్లు సంపాదించాడు. ఎన్నో ఆస్తిపాస్తులను కూడగట్టేందుకే తన జీవితాన్ని అంకితం చేశాడు. వివాహం జరిగి పిల్లలు కలిగి వారూ పెద్దవారై పెళ్ళిళ్ళు అయినా సరే చంపాలాల్ వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించక ఇప్పటికీ వ్యాపారాన్ని తన చేతుల మీదుగానే నడిపిస్తున్నాడు.*_ 

       _**అలా క్షణం తీరికలేకుండా ఎప్పుడూ వ్యాపారం, సంపాదన అంటూ బిజీగా గడుపుతున్న చంపాలాల్ కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆనందంగా గడపడానికి సమయం అస్సలు ఉండేది కాదు. తోటి బంధుమిత్రులు ఇంకా ఎంతకాలం సంపాదిస్తావు, ఉన్నది చాలు కదా ఇక వ్యాపారాన్ని పిల్లలకు అప్పగించి కుటుంబంతో సంతోషంగా, ఆనందంగా మనుమలు మనుమరాల్లతో హాయిగా గడిప వచ్చుగదా అనేవారు. కానీ నేను వారితో గడిపే సమయాన్ని నా వ్యాపారానికి కేటాయిస్తే మరో లక్ష రూపాయలు సంపాదిస్తాను. ఆ డబ్బుతో నా కుటుంబ సభ్యులు సంతోషంగా, ఆనందంగా జీవిస్తారని అనేవాడు. మనిషి జీవితంలో డబ్బే విలువైనది. ఎందుకంటే చిన్న తనంలో తాను పడ్డ కష్టాలు తనవారు పడకూడదు అనుకుంటూనే ఓపిక ఉన్నంతవరకు తన పిల్లలు, వారి పిల్లలు, వారివారి పిల్లలు సుఖంగా, హాయిగా జీవించడానికి అవసరమైన డబ్బును సంపాదించి వారిని ఆనందంగా ఉంచడమే తన ముఖ్య ఉద్దేశం అని చెప్పేవాడు. కాలం గడుస్తున్నది, ఒకరోజు వ్యాపార పనులు ముగించుకొని కాస్త ఆలస్యంగా ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్న చంపాలాల్ ను ఎవరో తట్టి తట్టి "లే పోదాం పద ఇక్కడ ఇక నీ టైం అయిపోయింది " అంటూ ఎవరో గంభీర స్వరంతో పిలుస్తూ లేపుతున్నారు.*_

         _**కళ్ళు తెరిచి చూసాడు చంపాలాల్, ఎదురుగా వజ్ర ఖచిత మణి మాణిక్య ఆభరణాలతో అలంకరించబడి ఉన్న ఆజానుబాహుడైన ఒక దేవతామూర్తిని చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు మీరు అని అడగబోయి పక్కనే ఉన్న దున్నపోతును చూసిన అతనికి అర్థం అయ్యింది ఆయన యమధర్మరాజు అని. అయినా ఏమిటి ఎందుకొచ్చారు అని అడిగాడు. ఇక్కడ నీ టైం అయిపోయింది. ఇక నాతో యమపురికి బయలుదేరు అన్నాడు. లేదు లేదు నేను నా కుటుంబంతో ఇంకా సంతోషంగా, ఆనందంగా ఒక్కపూట కూడా గడపనేలేదు. వారి ఆనందం కోసం నేను ఇక్కడ డబ్బు సంపాదించ వలసినది చాలా ఉంది. దానికే నాకు టైం సరిపోవడం లేదు, కాబట్టి నేను ఇప్పుడే వచ్చే ప్రసక్తే లేదని అన్నాడు. అందుకు యమధర్మరాజు కోపంతో చెప్పేది నీకే, ఇక్కడ నీ సమయం అయిపోయింది. పోదాంపదా అంటూ హుంకరించాడు.*_

         _**ఇక లాభం లేదని తను లంచాలిచ్చి అధికారులను లోబరుచు కొన్నట్లుగా యముడిని కూడా కొనేస్తే సరిపోతుంది కదా అనుకుంటూ, సరే నీకు నేను రెండు కోట్లు ఇస్తాను నన్ను రెండు నెలలు వదిలై, ఈ లోపు నేను సంపాదించిన డబ్బును, నా ఆస్తి పాస్తులను, నా వ్యాపారాన్ని నా కొడుకులకు అప్పగించి వారితో ఆనందంగా ఈ కొన్ని రోజులైనా గడిపి వస్తాను అన్నాడు. అందుకు కుదరనే కుదరదు అన్న యముడితో సరే నీకు పది కోట్లు ఇస్తాను నన్ను ఒక్కరోజైనా నా నావారితో ఆనందంగా ఉండనివ్వండి. నేను సంపాదించినవి అన్ని అందరికీ అప్పగించి వస్తాను అన్నాడు. అందుకూ వొప్పుకోనన్న యముడిని ఎలాగైనా లొంగదీసుకోవాలన్న చంపాలాల్ చివరికి నా యావదాస్తినీ నీకు ఇస్తాను నాకు "ఒక్క గంటైనా నా కుటుంబంతో గడపడానికి సమయమివ్వండి, నా వాళ్ళతో ఆనందంగా గడిపి వస్తానంటూ " ప్రాధేయపడ్డాడు. నీవు ఎన్ని కోట్లను ఇచ్చినా నాతో ఒక్క క్షణాన్ని కూడా కొనలేవు, ఇక నీకు టైం లేదు. ఇంక నీకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండే అర్హత లేదు, నాతో బయలుదేరిరా అన్నాడు.*_

          _**అప్పుడు అర్ధం అయ్యింది చంపాలాల్ కి ఇంతకాలం తన జీవితంలో అతి విలువైనది డబ్బు అనుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందంగా గడపలేక పోయాను. అందుకు ఒకపూట కూడా సమయాన్ని కేటాయించలేదు. ఇప్పుడు నేను జీవితాంతం ఏంతో కష్టపడి సంపాదించినది, అతి విలువైనది అని భావించిన డబ్బును అంతా పెట్టినా ఒక్క క్షణాన్ని కూడా కొనలేక పోయాను. కనీసం ఈ సందేశాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పే సమయం కూడా లేకపోయిందంటూ యమధర్మరాజు పాదాలు పట్టుకొని ఏడ్చి, చివరికి తన వారికి ఒక ఉత్తరం వ్రాయడానికి అవకాశం కల్పించాలంటూ ప్రాధేయపడ్డాడు. చంపాలాల్ బాధను చూసి కరిగిపోయిన యముడు అందుకు అవకాశం ఇచ్చాడు. ఆ కొంత సమయంలో అతడు తన కుటుంబ సభ్యులకు ఈ ఉత్తరం ద్వారా ఇచ్చిన సందేశం ఏమిటంటే "మనిషికి డబ్బు అవసరమే కానీ జీవితాంతం వరకు డబ్బు సంపాదనే ధ్యేయం కాకూడదు. డబ్బును సంపాదించడం వల్ల వచ్చే ఆనందం కన్నా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే కొంత కాలమైనా విలువైనది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తమ కుటుంబ సభ్యులతో కొంత సేపైనా గడపండి. అదే డబ్బు కన్నా విలువైనది". నేను తప్పుచేశాను. అదే తప్పును మీరూ చేయకండి. "ప్రతిరోజూ మీ కుటుంబం కోసం ఒక గంట సమయాన్ని కేటాయించి వారితో ఆనందంగా గడపండి". అనే సందేశాన్ని ఆ ఉత్తరం ద్వారా అందరికీ అందించాడు.*_

        _**కాబట్టి మిత్రులారా ! మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఏమో గానీ ప్రస్తుతం ఈ కరోనా వైరస్ పుణ్యమా అంటూ కొన్ని రోజులు, ఇరవైనాలుగు గంటలూ మనం మన కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా, ఆనందంగా గడిపే అవకాశం కలిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, మీమీ ఇండ్లలోనే ఉంటూ, ఎవ్వరూ బయటకు రాకుండా, ఇంట్లో ఉన్నవాటిని వండుకొని తింటూ, నీ తల్లిదండ్రులతో, భార్యా పిల్లలతో ఆడిపాడుతూ, గడిచిపోయిన మధుర క్షణాలను నెమరు వేసుకుంటూ, ఇలాంటి మంచి మెసేజ్ లను అందరికీ పంపించుకొంటూ, మీ జీవితాలను ఆనందమయం, సుఖమయం, సంతోషమయం చేసుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ..*_

     _**సర్వే జనా సుఖినోభవంతు.**_

హిందువులారా మేలుకోండి

మిత్రులారా! కన్నులుండి చూడలేని బుర్రుండి ఆలోచన లేని  హిందువులారా ఇది కాస్త చదవండి!

1378 లో భారతదేశం నుంచి ఒక భాగం వేరు పడి ఇస్లామిక రాజ్యం అయింది - దాని పేరు ఇరాన్. 
1761లో భారతదేశం నుంచి మరో భాగం వేరు పడి మరో ఇస్లామిక్  రాజ్యం ఏర్పడింది – దాని  పేరు అఫ్ఘనిస్థాన్.
1947లో భారత్ నుంచి మరోభాగం వేరుపడి మరో ఇస్లామిక్ రాజ్యం ఆవిర్భవించింది – దాని పేరు పాకిస్థాన్ 
1971లో అదే పాకిస్థాన్ నుంచి మరో ఇస్లామిక్ రాజ్యం ఏర్పడింది – దాని పేరు బంగ్లాదేశ్.
1952 నుంచి 1990 మధ్య భారత్ లో మరో భాగం ఇస్లాం మయం అయింది – దాని పేరు కాశ్మీర్.. 
ఇపుడు ఉత్తర ప్రదేశ్, అస్సామ్ మరియు కేరళలను.బెంగాల్ లను ఇస్లామిక్ రాజ్యాలుగా తయారు చేయాలనే పనిలో పడ్డారు ఈ జిహాదీలు. 
ఎపుడైన మనం మన తోటి హిందువులను, హిందూ సంస్కృతిని జాగృతం చేద్దామనుకున్నవాళ్లను...RSS, VHP మరియు శివసేన, BJP తొత్తులు అంటూ మన మీద ఒక రకమైన ముద్ర వేస్తున్నారు. 
 ఇప్పటి వరకు చదివిన వారు...మరికాస్త ఓపికగా కింది పోస్ట్ ను దయచేసి చివరి వరకు చదవగలరు...
ధర్మం పేరు మీద భారత్ ను ముక్కలు చేసిన జిన్నా ముస్లిము.
కోట్లాది హిందువుల రక్తాన్ని పారించిన ప్రతి సుల్తాను ముస్లిమే. 
ఎంతో మంది హిందువులను ఇస్లామ్ లో మారేటట్టు చేసిన (తబ్లీక్)ను ప్రవేశపెట్టిన అరబ్బులు ముస్లిమ్ లే. 
అయోధ్యలో రామ మందిరాన్నికూల్చిన బాబరు కూడా ముస్లిమే. 
హిందూ ధర్మ కోసం పోరాడిన గురు తేగ్ బహదూర్ తల నరికిన ఔరంగజేబు ముస్లిమే. 
కాశ్మీర్ లో పండిత్ లను నరసంహారం చేసిన ప్రతి ఉగ్రవాది ముస్లిమే.
1993లో ముంబాయి బాంబ్ బ్లాస్ట్ చేసిన దావూద్ ఇబ్రహీం కూడా ముస్లిమే. 
భారత్ లో అక్రమంగా ప్రవేశించిన 5 కోట్ల బంగ్లా దేశీయులు కూడా ముస్లిములే. 
బుద్దుడు, మహావీరుడు వంటి మూర్తులను విరగ్గొట్టిన ప్రతి ఆతంకవాది ముస్లిమే.
పవిత్రమైన భారత  పార్లమెంటుపై దాడిచేయించిన అఫ్జల్ గురు కూడా ముస్లిమే. 
గోద్రాలో కరసేవకులను రైళ్ల పెట్టెలో సజీవ దహనం చేసిన జిహాదీలు ముస్లిములే. 

26/11 లో ఎంతోమంది అమాయకులను బలిగొన్న కసబ్ ముస్లిమే. 
అమర్ నాథ్ యాత్ర పై ఆంక్షలు విధించాలని చెప్పిన గిలానీ ముస్లిమే. 
కాశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులపై జిజియా పన్నులాంటిది...
 వసూళు చేయాలని చెప్పిన ఒక కాశ్మీరీ మంత్రి కూడా ముస్లిమే. 
100 కోట్లకు పైగా హిందూవులను నరుకుతా అని ప్రతిజ్ఞ చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ ముస్లిమే. 
దానితో పాటు...ఆవులను నరికి తినే ప్రతివాడు ముస్లిమే.
మనదేశంలో వుంటూ వందేమాతరం, భారత్ మాతాకీ జై అనిని వాడు కూడా ముస్లిమే. 
కాశ్మీర్ లో భారత్ ముర్ధాబాద్ అనే ప్రతివాడు ముస్లిమే. 
హైదరాబాద్ లో భారత జాతీయ పతాకాన్ని కాల్చివాడు ముస్లిమే. 
లవ్ జిహాద్ చేసిన షారుఖ్, అమీర్, సైఫ్ లు కూడా ముస్లిములే. 
ఎవడైతే ఈ మెసేజ్ చదివి ఫార్వడ్ చేయడో వాడుకూడా ముస్లిమే. 
ఎవరైతే జిహాది ముస్లిమ్ లున్నరో వారందరికి గట్టి జవాబు ఇవ్వాల్సిన తరుణం ఆసన్నమైంది. 
ఈ రోజు తెలుస్తుంది మన హిందువుల ఐక్యత ఏ పాటిదో...!
 వందేమాతరం 
మీ భరతమాత ముద్దుబిడ్డ.
   మొత్తానికి
జాగో హిందూ జాగో ...!🚩🚩🚩

గాజుల లక్ష్మీ నరసయ్య శెట్టి

క్రైస్తవ ముష్కరుల పాలిటి సింహం -గాజుల లక్ష్మీనరసయ్య శెట్టి 
--------------------------------------------------------------------------

భారతీయ సంస్కృతీ మీద విషపు దాడులు చేస్తున్న ఆనాటి మద్రాస్ ప్రభుత్వం మీద , క్రైస్తవాన్ని  పెంచి పోషిస్తూ మతం మారిన వారికి ఉద్యోగాల ఆశ చూపిస్తూ.. ఒకవేళ మతం మారినా వారి పూర్వీకుల ఆస్తులు వారికి చెందేట్టు చర్యలు తీసుకున్న ఆంగ్ల ప్రభుత్వం మీద పోరాడి తన యావదాస్తిని పోగొట్టుకుని చివరకు బికారిగా జీవించి చనిపోయిన వ్యక్తి గూర్చి చెప్పుకుందామా ? ఆయనే గాజుల లక్ష్మీనరసయ్య శెట్టి గారు . అచ్చ తెలుగు అంధ్రుడే. 

మద్రాస్ లో తెలుగు వైశ్య వ్యాపార కుటుంబములో చేతి రుమాళ్ల వర్తకం చేసే కుటుంబం లో  సిద్ధులు శెట్టి దంపతులకు జన్మించిన అయన ఉన్నత చదువులు కాగానే కుటుంబ వ్యాపారాన్ని కొనసాగించాడు. తండ్రి మరణం తర్వాత తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించారు . అమెరికా విప్లవం తర్వాత పెరిగిన పత్తి ధరల సమయములో  అత్యంత లాభాలు ఆర్జించిన లక్ష్మీనరసయ్య శెట్టి కేవలం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే దిశలో కృషి చేయలేదు. అంగ్ల ప్రభుత్వ హయాములో కిరస్తానీ మిషనరీలు విచ్చలవిడిగా రెచ్చిపోయి తమ మతాన్ని భారతీయ హైందవుల మీద రుద్దడానికి ప్రయత్నించాయి. ఆంగ్ల ప్రభుత్వం కూడా దీనికి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది .  లక్ష్మీ నరసయ్య శెట్టి  క్రైస్తవాన్ని రుద్దుతున్న ఆంగ్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇదంతా ఎప్పుడు జరిగింది అనుకున్నారు ప్రథమ స్వతంత్ర పోరాట సమయానికి మునుపు 1840  లలో .

మద్రాస్ కళాశాలల్లో బైబిల్ ని ప్రవేశ పెట్టారు. దీనికి వ్యతిరేకంగా లక్ష్మీ నరసయ్య శెట్టి ఆధ్వర్యములో జరిగిన నిరసనల్లో ఆంగ్ల ప్రభుత్వం వెనుకంజ వేయక తప్పలేదు. మతం మారిన  తర్వాత హిందువులు తమ  పూర్వీకుల ఆస్తుల మీద హక్కులు  కోల్పోకుండా ఉండేందుకు ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం చట్టం తీసుకుని వచ్చింది . దీని మీద ఆనాటి హైందవ భారతీయుల్లో నిరసన ధోరణి మొదలు అయింది. దీనికి లక్ష్మీ నరసయ్య శెట్టి గారే నాయకత్వం వహించారు. ఆంగ్ల ప్రభుత్వానికి  మన భారతీయుల వాదనలు  వినిపించేందుకు ఒక పత్రికను కూడా ఆరంభించారు. రైతుల మీద జరుగుతున్న దాడులను ఆ పత్రికల్లో తీవ్రంగా ఎండగట్టారు . అదే మొట్టమొదటి భారతీయ పత్రిక కూడా . అది 1844   అక్టోబర్ రెండున ఆరంభమయింది. ఆ పత్రిక మీద ఆంగ్ల ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించింది. అనేక వ్యయప్రయాసలకోర్చి పత్రికను నడిపించి భారతీయ హైందవ  వాణిని వినిపించారు. 

1853  లో మళ్ళీ ఆంగ్ల ప్రభుత్వం బైబిల్ ని పాఠ్య పుస్తకనాగ్ ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు. దీని మీద లక్ష్మీ నరసయ్య శెట్టి తీవ్రంగా గళమెత్తి ఉద్యమాన్నే లేవదీశారు. శిస్తులు కట్టలేని రైతుల మీద అంగ్లప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేది. ఆ రైతుల వీపు మీద బరువులు పెట్టి వీధులలో త్రిప్పేది . దీనిని తీవ్రంగా గర్హిస్తూ లక్ష్మీ  నరసయ్య శెట్టి  ఆంగ్ల ప్రభుత్వముతో వాదనలకు దిగారు. ఆంగ్లేయుల మీద పోరాటం సలుపుతూ మొట్ట మొదటి రాజకీయ పార్టీని కూడా మొదలు పెట్టింది గాజుల లక్ష్మీ నరసయ్య శెట్టిని అని ఎందరికి తెలుసు . ఆంగ్లేయుల కిరాతాకాలు, దోపిడీలు, క్రైస్తవుల ఆగడాలను ఎదుర్కొనడానికి తన  మిత్రుడు , సహాయకుడు అయిన సోమసుందరం శెట్టి గారితో కలసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసారు. వీరి కృషి వలన క్రైస్తవ మిషనరీల  మతమార్పిడి   ఆగడాల మీద ప్రభుత్వం చర్యలు తీసుకునేట్టు చేసారు.  పూర్తిగా భారత దేశం ఆంగ్లేయుల హస్తగతమైంది పిమ్మట హిందువుల మీద జరుగుతున్న దాడులు ఆగాలంటూ అంటాయి ఆంగ్ల ప్రభుత్వానికి  తాము ఆరంభించిన మద్రాస్ నేటివ్ అసోసియేషన్  పార్టీ తరపున వ్రాసిన  లేఖలు ఆనాటి ఆంగ్ల ప్రభుత్వములో కలకలం సృష్టించాయి. 

ప్రభుత్వ ము మీద జరుపుతున్న పోరాటాలలో మరియు హిందువుల ఆస్త్యుల మరియు హక్కుల రక్షణ కోసం జరిపిన పోరాటాల్లో అనేకమార్లు విజయం సాధించిన లక్ష్మీనరసయ్య శెట్టి మెల్లగా తన ఆస్తులన్నీ ఈ పోరాటాల ఫలితంగా కరిగిపోయాయి. శఠగోపాచార్లు తరువాత మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నిక అయిన లక్ష్మీ నరసయ్య శెట్టి  అక్కడ బలంగా భారతీయ వాణిని ఆంగ్ల ప్రభుత్వానికి వినిపించారు. దానధర్మాలు, రాజకీయ పోరాటాలకు , హిందూ మత ఉద్ధరణకు తన సంపాదననంతా సద్వినియోగం చేసిన శ్రీమాన్ లక్ష్మీ నరసయ్య శెట్టి తన చివరి రోజులలో ఆకలితో తన కుటుంబముతో గడిపిన రోజూ ఉన్నాయి. అప్పట్లోనే లసుఖాల రూపాయ వ్యాపారం చేసిన లక్ష్మీ నరసయ్య శెట్టి చివరకు దారిద్ర్యముతో పోరాడుతూ  1868  లో మరణించారు. 

ఇన్ని త్యాగాలు చేసిన లక్ష్మీ నరసయ్య శెట్టి గారిని ఏ ఒక్క హిందూ సంఘం అయినా గుర్తు పెట్టుకున్నాడా ? లేదే ? కనీసం ఆయన విగ్రహాలు వీధి వీధినా పెట్టకున్నా సరే ఆయన్ని తమ స్మృతిలో ఉంచుకున్నదా ?  ఇలాంటి హైందవ ధర్మ వీరులు కదా మనం ఎన్నడూ గుర్తు పెట్టుకుని స్మరించవలసినది . రాజకీయనాయకులు, డబ్బులకోసం సినిమాల్లో కేవలం నటన చూపే వారి మీద  మూర్ఖంగా ఎందుకు అంతులేని  అభిమానం చూపిస్తారో నేటి యువతలో కనీస  మార్పు రావాలి అన్ని ఆశిస్తూ - హిందువులకై, హిందువుల రక్షణకై  పోరాడిన తెలుగు తేజం లక్ష్మీనరసయ్య శెట్టి గారిని స్మరిస్తూ ముగిస్తున్నాను.

నిజమైన పూజ

నిజమైన పూజఅంటే ఏమిటీ

దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ. 

దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.

అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.

అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన.

సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.

సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.

భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది. ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మిమ్మల్ని వివేకవంతులను చేస్తాడు. 

చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు. దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది. అలాగే మీ దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదు.

నీకు కష్టాలు వస్తే కంగారు పడకు. నీ ప్రారబ్ధం పోగొట్టడానికీ, నీలో విశ్వాసం పెంచటానికీ కొన్ని కష్టాలు పంపుతాడు. నీకు ఇష్టమైనది చేస్తాడనుకో, గర్వం వచ్చి నీవు పాడైపోయే ప్రమాదం ఉంది. నీకు ఏది మంచిదో నీకంటే భగవంతుడికే బాగా తెలుసు. నీకు ఇష్టం లేని సంఘటనలు పంపినా, భగవంతుడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అని అనుకోకు, అన్నీ నీలోపల సౌందర్యం పెంచటానికి, నిన్ను మహోన్నతుడుని చేయటానికి, నీకు శిక్షణ ఇవ్వడానికీ, నీ జ్ఞానం పూర్ణం చేయటానికి ఈశ్వరుడు ఇలా చేస్తున్నాడు అని అర్ధం చేసుకోగల్గితే నీలో ఆవేదన, ఆందోళన అణిగిపోతుంది. అంతేగానీ, భగవంతుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టకు.

చాకలి బట్టలను బండ పై బాదటం వాటిపై కసితోకాదు, మురికి వదిలించి శుభ్రం చేయటానికే కదా.

దైర్యం, ధర్మం, దయ, మనో నిగ్రహం, శుచిత్వం, సహనం, సత్యభాషణం, శాంతం.......ఇత్యాది సద్గుణాలతో, నిరాడంబరంగా, కోరికలు లేకుండా, క్రోధం కల్గిన కటువుగా మాట్లాడకుండా, లోభత్వం లేకుండా, విషయవాసనలయందు ఆకర్షణలు లేకుండా, గర్వం లేకుండా, అసూయభావనలు లేకుండా సర్వస్థితులయందు సమానబుద్ధి కలిగియుండి, మనో మాలిన్యా మేఘాలను తొలగించుకుంటామో అప్పుడే సహజవైభవ సంపన్నుడగు భగవంతుడుని చూడగలం. 

 దేహాత్మబుద్ధి వలన ఈశ్వరుడు జీవుడిలా కన్పిస్తున్నాడు. శివబుద్ధి కల్గితే జీవుడే ఉండడు, ఉన్నది ఈశ్వరుడే అన్న అనుభూతి కల్గుతుంది. 

అప్పుడే దేహం దేవాలయం అవుతుంది, హృదయం గర్భగుడి అవుతుంది, జీవుడు దేవుడౌతాడు.

పరోపకారం

"పెరు ప్రఖ్యాతులు కల ఒకానొక డాక్టర్ తీవ్రమైన కడుపునొప్పి తో బాధపడుతూ డాక్టర్లు ఆపరేషన్ చేస్తుండగా మరణిస్తాడు.అధోలోకం కు వెళ్లి నరకయాతన పడతాడు.హృదయపూర్వకంగా ఉన్నత లోక మాస్టర్లను సహాయం చేయమని,కోరుకుంటాడు.వారు వెంటనే అతనిని ఉన్నత సూక్ష్మ లోకానికి తీసుకు  వెళ్లు  తా రూ."నువ్వు ఆత్మహత్య తో మరణించావు !"అంటారు మాస్టర్స్."నో ,నేను తీవ్రమైన జబ్బు తో మరణించ్చాను
  అంటాడు."నువ్వు పెంచి పోషించుకున్న నీ అహంకారం,ఇతరుల అభివృద్ధిని చూసి నువ్వు  ఓర్వలేక పోవడం,కోపం ,ద్వేషం,అసూయ ఈర్ష్య లాంటి అవలక్షణాలు నిన్ను తీవ్రమైన అనారోగ్యం  పాలు చేసి ,నిన్ను చంపేసాయి.ఆ అవలక్షణాల వల్ల నువ్వు మరణించావు.కాబట్టి ,దీనిని 'ఆత్మహత్య 'అంటారు.అని డాక్టర్కు తెలియ జేశారు.తర్వాత ,అక్కడి మాస్టర్ల సహాయం తో ఆత్మజ్ఞానం,ప్రేమ,దయ,కరుణ,జాలి ,లాంటి దైవ గుణాలను అలవాటు చేసుకొని అందరికి ఉన్నత జ్ఞానం అందించి గొప్ప మాస్టర్ గా ఏదుగు తాడు. కాబట్టి,ఏ వైరస్ ,ఏ ఆటం బాంబ్ మనలను.ఏమీ చేయదు మనలో దైవ గుణాలు పెంపొందించుకుంటే !" ఎందుకంటే మన ఈ లోక జీవితం తాత్కాలికం .మరణం తర్వాత జీవితం చాలా ఉంటుంది.అక్కడ సుఖంగా జీవించాలి ఒంటరిగా వెళ్లి ,ఒంటరి గానే .!మంచి లక్షణాలు కలిగి పరోపకారం చేస్తూ ఇక్కడ జీవిస్తే అక్కడ శాంతి తో వుండకలుగుతాము మరల మంచి జన్మ పొందకలుగుతాము.ఏ పదవీ,ఏ హోదా,సంపద కుల పిచ్జి ,ఏ దేవుడు కరుణించి  కాపాడదు.మనమే పోరాడాలి మనమే జయించాలి అంటే ఈ భూలోక జీవితం పర్ఫెక్ట్ గా ధ్యానం తో జీవించాలి.

భగవంతుడు

💐భగవంతుడు💐

 ఒక స్త్రీ కాదు ఒక పురుషుడు కాదు ఒక నపుంసక మూర్తి కాదు ఒక వస్తువు కాదు ఒక వ్యక్తి కాదు అనునిత్యం నిన్ను వెంట ఉండి కాపాడే సమ్మోహన శక్తి 

ఏక్కడున్నాడు భగవంతుడని అడుగుతావ్ ఏమో నీలో నే ప్రాణ,అపాన , వ్యాన ఉదాన సమాన క్రుకర ధనుంజయ దేవధత్తము అనేది వివిధ వాయు రూపాలలో నీలోనే నిక్షిప్తమై నీవు తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తూ శక్తి రూపం లో సేవ చేస్తున్నాడు అయినా నీకు నమ్మకం లేదా ప్రపంచం లో ఏన్నో కంపెనీ లు ఇండస్ట్రీ లు పెట్టాను నా అంత ప్రజ్ఞా వంతుడు లేడుఅంటావేమో మరి నీ ప్రజ్ఞ తో రక్తాన్ని సరఫరా చేసే ఫ్యాక్టరీ తేగలవా?
ఈ శరీరం నాదే 
ఈ వస్తువులు నావే అని బ్రాంతి తో విర్రవీగుతారు కొందరు 
మీరనుకునేల ఈ శరీరం మీదే ఐతే కాసేపు మీ శరీరం లో వున్నభాగాల ఎదుగుదలను కాసేపు ఆపండి చుద్దాం మీ హృదయాన్ని కాసేపు విశ్రాంతి తీసుకోమని కోరండి శరీరం మీదే కదా విశ్రాంతి తిసుకుంటుందేమోచుద్దాం దానికి కావాల్సింది నీ ఆజ్ఞ కాదు భగవాన్ శాసనం
నాది నాది అనుకునే 
ఏది నిన్ను రక్షించదు భార్య వాకిలి వరకు, బిడ్డలు ఇంటి వరకు, కొడుకు అంత్యేస్తి వరకు స్నేహితులు స్మశానం వరకు 
ఇదే నీ జీవిత గమనం 

నిన్ను ఆపద లో రక్షించ గలవారు ఎవరినా వుంటే అది మన భగవాన్ ఒక్కడే అని గుర్తుంచుకో వయసై పోయాక పూజ పునస్కారం అని తప్పించుకోకుండా నీ వున్నతి కొరకు నీవు ఆలోచిస్తే మనుష్య ఉపాది లోకి ఒచ్హావు కనుక ఇప్పడి నుండే భగవంతుడికి కనీసం ఒక పువ్వైన సమర్పించి సర్వస్య శరణాగతి చెప్పుకో ఆ పుణ్యం ఒక్కటే నిన్ను కాపాడుతుంది మనసారా భగవాన్ నామం పలికి ధన్యుడివి కా
జీవితానికి ఒక సార్ధకత సిద్దిస్తుంది🌸🌸🙏🙏

ధ్యానం చేయుటకు సమయం లేదా

🧘‍♀ధ్యానం చేయుటకు మాకు అస్సలు సమయం ఉండదు అనుకునే వారు ఇప్పుడున్న ఈ పరిస్థితులను చక్కగా ధ్యానం చేయుటకు ఉపయోగించు కోవచ్చును.

🧘‍♀ధ్యానం చేయుట ద్వారా పొందే లాభాలను విశేషంగా పొందవచ్చును.

 *ధ్యానసాధన చేసే పద్ధతి:*
 
*ధ్యానమంటే "శ్వాస మీద ధ్యాస"*
రెండు కళ్ళుమూసుకుని స్థిరసుఖ ఆసనములో (ఆసనం  సుఖంగా ఉండాలి) ధ్యానము చేద్దాం మిత్రులారా...

'ఆన' అంటే 'ఉచ్ఛ్వాస' 
(లోపలికి పీల్చుకునే గాలి)... 'అపాన' అంటే 'నిశ్వాస' (బయటికి వదిలే గాలి)
*'సతి' అంటే శ్వాసతో కలిసి ఉండటం*
 
*సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి*

అనేక ఆలోచనలు వస్తున్నా...వాటిని కట్ చేసి శ్వాస మీదనే ధ్యాసను ఉంచాలి.

ధ్యానం సర్వ రోగ నివారణి. 

 *మన ఆత్మ దీపాలను మనమే వెలిగించుకోవాలి.* 

 *సర్వేజనా ముక్తినో భవంతు*🤘

సరియైన అవగాహన కొరకు క్రింది వీడియో చూడండి...
https://youtu.be/a7g8tnU9tuY
ధ్యానం గురించి ప్రాధమిక అవగాహన కొరకు...

అపరాధ భావనలే రోగం

"కాన్సర్ పేషేంట్ అయిన లూయిస్ చిన్న ప్పటి నుండి తనలో అణిచి పెట్టుకున్న కోపం,ద్వేషం,అపరాధ భావన లే తన కాన్సర్ రోగా నికి కారణం అని తెలుసుకుంటుంది.అప్పటి నుండి తన ఆలోచనలను జాగ్రత్తగా గమనిస్తూ ,ఆ గుణాలను.సారి చేసుకోసాగింది.ఎలాగంటే,తనకు కోపం ,ద్వేషం ఇలా నెగెటివ్ భావాలు కలిగించిన వారిని గుర్తు చేసుకోసాగింది
వారిని అందరిని క్షమించి వేసింది
వారి మాటలకు బాధ పడిన ఆమె వారి మాయలను అంగీకరించడం అంటే,accept చేయటం మొదలు పెట్టింది. అలా తన మనసు ను కూడా ప్రేమించడం సాగిచ్చింది.ఇలా తనను తాను ప్రేమించుకోవడం మొదలు పెటీ నాక,తన తో తను స్నేహం చేసుకున్నాక,ఆశ్చర్య కరంగా చాలా తక్కువ కాలం లో ఆమె కాన్సర్ నుంచి బయట పడి,ఆరోగ్యవంతురాలిగా మారిపోయింది.!అన్నీ రోగాలకు మూలకారణం నెగెటివ్ ఆలోచనలు ,నెగెటివ్ భావాలు మాత్రమే !అని స్పష్టంగా తెలుస్తుంది."

ఆత్మ పరమాత్మ కావాలి

💐💐ఆత్మ..పరమాత్మ కావాలి💐💐

ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 

దేవుడు: మానవా..నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.

మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!

దేవుడు: తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.

మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను

దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.

మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?

దేవుడు: అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి

మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?

దేవుడు: కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి

మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!

దేవుడు: అవి పరిస్థితులవి నీవి కావు 

మనిషి: నా స్నేహితులున్నారా అందులో?

దేవుడు: వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే

మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?

దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు

మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!

దేవుడు: తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.

మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?

దేవుడు: ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.

మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.

మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.

మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?

దేవుడు: ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.
 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి.
అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. 
పశ్చాతాపులను క్షమించాలి. 
 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

మీదైన ప్రపంచం

*మీ ప్రపంచంలో మీదైన ప్రపంచం లో ఉండండి* 
 

🌹ఈ ప్రపంచంలో మీరు ఉండండి. కానీ లోపల మీ ప్రపంచంలో విహరించండి. 

🌹స్వేచ్ఛగా మీదైన ప్రపంచాన్ని ఏర్పరచుకోండి. 

🌹మీ శరీరం ఈ ప్రపంచంలో బయట ఉండవచ్చు కానీ మీరు మీ లోపల  మీదైన ప్రపంచంలో
స్వేచ్ఛగా ,హాయిగా ,ఆనందంగా, సౌకర్యవంతంగా, మీరు ఉండండి.

🌹అప్పుడు మాత్రమే బాహ్య విషయాల మీద ఏ మాత్రం ప్రభావితం చేయలేవు బాహ్య సంఘటనలు, బాహ్య అనుభవాలు ,బాహ్య పరిస్థితులు, మిమ్మల్ని ఏ మాత్రం బాధ పెట్టలేదు అందుకే మీరు ఉండాలి మీ ప్రపంచంలో.

🌹మీ ప్రపంచంలో స్వేచ్ఛగా విహరించాలంటే అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ,మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి అంటే, మీరు తప్పనిసరిగా ప్రతి రోజూ ధ్యానం చేయండి. 

🌹అప్పుడు మాత్రమే మీ ప్రపంచంలో మీరు ఉండగలరు లేకపోతే ఈ బాహ్య ప్రపంచం మిమ్మల్ని లాగేస్తుంది.

🌹ఇప్పుడున్న పరిస్థితులలో మనిషి తప్ప ప్రతి జీవి స్వేచ్ఛగా ఆనందంగా ఉన్నారు. వాటిని చూసి ఎంతో నేర్చుకోండి. గతం లేదు భవిష్యత్తు లేదు ప్రతి జీవి ఎంత హాయిగా ఉన్నాయో జీవించడం అలా వాటిని చూసి నేర్చుకోవాలి. 

🌹అదే సహజసిద్ధమైన జీవితం .ఆనందమైన జీవితం. నిశ్చింత జీవితం .నిర్భయమైన జీవితం.

🌹 ఇంకెందుకు ఆలస్యం ధ్యానం చేద్దాం ఆనందంగా జీవిద్దాం